by సూర్య | Mon, Jan 17, 2022, 05:44 PM
తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీ లో కొత్తగా 4,108 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి ఏపీ లో మొత్తం 21,10,388 కేసులు నమోదు. 14510 మరణాలు సంభవించాయి. మొత్తం యాక్టీవ్ కేసులు 30182 ఉన్నట్లు సమాచారం. మొత్తం డిశ్చార్జ్ అయిన వారు 20,65,696 మంది అని ఏపీ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. నేడు కరోనా కేసులు, మరియి విద్య సంస్థలు విషయం పై సీఎం జగన్ ప్రస్తుతం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం పూర్తి అయిన తరవాత లాక్ డౌన్ పై ముఖ్య సమాచారం అందనుంది.
Latest News