by సూర్య | Mon, Jan 17, 2022, 03:57 PM
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో సోమవారం గోపాలపురానికి చెందిన అంబటి రాము(30) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై బలమైన ఆయుధంతో మోతి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. అనుమానస్పదంగా ఉండడంతో పూర్తి వివరాలకై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News