by సూర్య | Mon, Jan 17, 2022, 03:46 PM
కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. 150 మంది పరీక్షలు చేయించుకోగా మరికొంతమంది నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు ఈ 150 మంది రాయాల్సి ఉంది.
Latest News