50 మంది వైద్య విద్యార్థులకు కరోనా

by సూర్య | Mon, Jan 17, 2022, 03:46 PM

కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. 150 మంది పరీక్షలు చేయించుకోగా మరికొంతమంది నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు ఈ 150 మంది రాయాల్సి ఉంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM