by సూర్య | Mon, Jan 17, 2022, 03:28 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.నాకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. 'నాకు కరోనా లక్షణాలేమీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేసుకోండి' అంటూ ట్వీట్ చేశారు.
Latest News