by సూర్య | Mon, Jan 17, 2022, 02:08 PM
జీవో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముుందు పలువురు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. జీవో 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
Latest News