ఉద్యోగుల పోరాటానికి మావోయిస్టుల మద్దతు

by సూర్య | Mon, Jan 17, 2022, 01:42 PM

విశాఖ ఏజెన్సీ అరకు పాడేరులో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు మద్దతు తెలిపింది. ఈ మేరకు ఏఓబి ఎస్ జెడ్ సి కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట పెదబయలు మండలం నుంచి ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఓ దళం మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ. ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్లను సాధించడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏలాంటి బెదిరింపులకు ప్రలోభాలకు గురి కావద్దని ఉద్యోగుల డిమాండ్లు సాధించేందుకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM