రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

by సూర్య | Mon, Jan 17, 2022, 01:17 PM

గుంటూరు: వినుకొండ మండలం విటంరాజుపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ర గాయపడ్డ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామానికి చెందిన ముట్లూరి సామేలు తన భార్యను బొల్లాపల్లి పంపేందుకు వినుకొండలో దింపి తిరిగి వెళ్తూ విటంరాజుపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సామేలు ను గుంటూరు ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM