by సూర్య | Mon, Jan 17, 2022, 01:04 PM
ఏపీలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. పాజిటివిటి రేటు కూడా పెరిగింది. దీంతో సీఎం జగన్ వైద్యశాఖాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించనున్నారు. మరో వైపు మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. విద్యాసంస్థలు కొనసాగించాలా లేక సెలవులు ప్రకటించాలా అనే దాని పై కూడా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
Latest News