నేడు నగరపాలక సంస్థలో స్పందన రద్దు

by సూర్య | Mon, Jan 17, 2022, 12:49 PM

గుంటూరు నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం నాడు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరగవలసిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం రద్దు చేయబడినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు స్పందన కార్యక్రమం రద్దు విషయాన్ని గమనించాలని, స్థానిక సమస్యల పై నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM