కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి

by సూర్య | Mon, Jan 17, 2022, 12:12 PM

కవిటి : మండలంలోని కుసుంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గౌరంగో బిసాయికి చెందిన 80 గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 25 గొర్రెలు చనిపోవడంతో లబోదిబో మంటున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తనకు ఆదుకోవాలని గౌరంగో కోరుతున్నాడు. సర్పంచ్‌ ఊర్మిళ శివ బిసాయి, ఎంపిటిసి కర్రి పద్మావతి, సత్యనారా యణ బాధితులను పరామర్శించి, ఓదార్చారు.

Latest News

 
అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కరిస్తాం Wed, Apr 24, 2024, 12:42 PM
భీమిలిని నెంబర్ వన్ గా తీర్చిదుద్దుతా... Wed, Apr 24, 2024, 12:41 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Wed, Apr 24, 2024, 12:37 PM
హిందూపురంలో ముగ్గురు నామినేషన్లు Wed, Apr 24, 2024, 12:27 PM
వైభవంగా శ్రీ అంబమ్మ దేవి రథోత్సవంలో Wed, Apr 24, 2024, 12:25 PM