కాసేపట్లో సీఎం జగన్ కీలక ప్రకటన

by సూర్య | Mon, Jan 17, 2022, 11:45 AM

ఏపీలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. పాజిటివిటి రేటు కూడా పెరిగింది. దీంతో సీఎం జగన్ వైద్యశాఖాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించనున్నారు. మరో వైపు మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. విద్యాసంస్థలు కొనసాగించాలా లేక మూసివేయాలా అనే దాని పై కూడా కీలక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. ఏదేమైనా మరికాపేట్లో కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM