by సూర్య | Mon, Jan 17, 2022, 11:45 AM
ఏపీలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. పాజిటివిటి రేటు కూడా పెరిగింది. దీంతో సీఎం జగన్ వైద్యశాఖాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించనున్నారు. మరో వైపు మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. విద్యాసంస్థలు కొనసాగించాలా లేక మూసివేయాలా అనే దాని పై కూడా కీలక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. ఏదేమైనా మరికాపేట్లో కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
Latest News