by సూర్య | Sun, Jan 16, 2022, 03:23 PM
కరోనా నేపధ్యలో ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పెంచే ఆలోచన లేదు అని మంత్రి ఆదిమూలం సురేష్ స్పష్టం చేసారు. అయితే కరోనా నేపధ్యలో త్తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సీఎం సోమేశ్ కుమార్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పెంచే ఆలోచన లేదు అని మంత్రి ఆదిమూలం సురేష్ వివరించారు.
Latest News