అయ్యప్ప స్వామి రథయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి దంపతులు

by సూర్య | Sun, Jan 16, 2022, 11:31 AM

విశాఖపట్నం: నర్సీపట్నం అయ్యప్ప స్వామి రథయాత్ర శనివారం సాయంత్రం వైభవంగా ముగిసింది. నర్సీపట్నం అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథ యాత్రలో మాజీ మంత్రి టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొన్నారు. రథయాత్ర అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ‌ బాణసంచా కాల్చారు. కోవిడ్ నేపాద్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి వేడుకలను రద్దు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తు రథయాత్ర నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM