ప్రియుడు మందలించాడని ప్రియురాలు ఆత్మహత్య

by సూర్య | Sun, Jan 16, 2022, 11:29 AM

విశాఖపట్నం: ప్రియుడు మండలించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాకవరంలో శనివారం జరిగింది. మండలంలోని దాలింపేటకు చెందిన పొలవరపు దుర్గాదేవి(18) రోలుగుంట మండలం జె. పి. అగ్రహారానికి చెందిన దమ్ము నాగేంద్ర ప్రేమించుకోవడంతో ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా మనస్థాపానికి గురైన దుర్గాదేవి ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేశామని ఎస్ఇ రామకృష్ణారావు తెలిపారు.

Latest News

 
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM
మామా అల్లుళ్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ Thu, Apr 18, 2024, 08:58 PM