by సూర్య | Sun, Jan 16, 2022, 11:13 AM
చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో సందడి చేశారు. గ్రామ యువతతో కలసి క్రికెట్ ఆడారు. బంధువులను, స్నేహితులను పలకరించారు. గ్రామంలో పెద్దవారిని కలసి వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తల్లిదండ్రులతో కలసి ఇంటి వద్ద చుట్టుపక్కల వారితో కలివిడిగా మాట్లాడుతూఅందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News