ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్

by సూర్య | Fri, Jan 14, 2022, 09:59 PM

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిపాటి లక్షణాలతో  కనిపించడంతో పరీక్ష చేయించుకున్న మంత్రికి కరోనా పాజిటివ్‌ అని  తేలింది.ఈ సందర్భంగా కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అవంతి తెలిపారు.అవంతి ప్రస్తుతం విశాఖపట్నంలోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM