మొబైల్ దుకాణంలో చోరీ

by సూర్య | Fri, Jan 14, 2022, 03:35 PM

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మెదరమెట్ల లోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న సెల్ దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు దుకాణం పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సెల్ దుకాణం యజమాని సుధీర్ సమాచారంతో సీఐ రాజేష్ ఎస్సై కట్ట అనుకు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు సుధీర్ తెలియజేశారు

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM