by సూర్య | Fri, Jan 14, 2022, 03:35 PM
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మెదరమెట్ల లోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న సెల్ దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు దుకాణం పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సెల్ దుకాణం యజమాని సుధీర్ సమాచారంతో సీఐ రాజేష్ ఎస్సై కట్ట అనుకు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు సుధీర్ తెలియజేశారు
Latest News