by సూర్య | Fri, Jan 14, 2022, 12:27 PM
అమరావతి ఉద్యమ సెగలు పేరుతో మందడంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భోగి వేడుకులు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మందడం గ్రామంలో భారీగా రాజధాని రైతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రం భోగభాగ్యాలతో తుల తాగాలనే ఆకాంక్షను శుక్రవారం రైతులు వ్యక్తం చేశారు.
Latest News