నేటి నుండి అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్

by సూర్య | Fri, Jan 14, 2022, 11:49 AM

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేసింది. కరేబియన్ దీవుల్లో నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. టైటిల్ కోసం మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. జట్లను 4 గ్రూపులుగా విభజించారు. భారత్ ఉన్న బీ గ్రూప్ లో సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండా ఉన్నాయి. రేపు సౌతాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

Latest News

 
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM