by సూర్య | Fri, Jan 14, 2022, 11:49 AM
అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేసింది. కరేబియన్ దీవుల్లో నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. టైటిల్ కోసం మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. జట్లను 4 గ్రూపులుగా విభజించారు. భారత్ ఉన్న బీ గ్రూప్ లో సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండా ఉన్నాయి. రేపు సౌతాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Latest News