రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ప్రియులకు షాక్

by సూర్య | Fri, Jan 14, 2022, 11:28 AM

ఐషర్ మోటార్స్ కు చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. తన మోటార్ సైకిళ్ల ధరలను భారీగా పెంచింది. అత్యధికంగా సేల్ అవుతున్న క్లాసిక్ 350 పై రూ. 3 వేల నుంచి 4 వేలు, బుల్లెట్ పై రూ.4 వేల నుంచి 6 వేలు, హిమాలయన్ పై రూ. 4 వేల నుంచి 5 వేలు, కాంటినెంటల్ జీటీపై రూ. 7 వేల నుంచి 8 వేల వరకు ధరలను పెంచింది. జనవరి 1 నుంచి ఈ ధరలను అమలు చేస్తోంది.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM