ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by సూర్య | Fri, Jan 14, 2022, 11:23 AM

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Latest News

 
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి Wed, Apr 24, 2024, 08:48 PM
సేవ చెయ్యడానికే రాజకీయాలలోకి వచ్చాను Wed, Apr 24, 2024, 08:47 PM
రాష్ట్రంలోని మహిళలంతా నా బిడ్డలే Wed, Apr 24, 2024, 08:46 PM
తప్పొడు కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది Wed, Apr 24, 2024, 08:46 PM
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి Wed, Apr 24, 2024, 08:45 PM