by సూర్య | Fri, Jan 14, 2022, 11:23 AM
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Latest News