by సూర్య | Fri, Jan 14, 2022, 10:41 AM
కొత్త సంవత్సరం సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ఆనందాలు విరియాలని గుడివాడ రామకృష్ణ అన్నారు. మండల పరిధిలోని కౌత వరం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవాలను అధికారులు సిబ్బంది ఆనంద ఉత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ డిఈ రామకృష్ణ మాట్లాడుతూ ఈ కొత్త ఏడాది సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందాలు వెల్లి విరియాలని ఆయన అన్నారు. మండల విద్యాశాఖఏ ఈ సుబ్బారెడ్డి, లైన్ మెన్స్ పాల్గొన్నారు.
Latest News