by సూర్య | Thu, Jan 13, 2022, 09:22 PM
ఎస్పీతో కలిసి యూపీ ఎన్నికల్లో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని, ఒక సీటు ప్రకటించామని, మిగతా సీట్ల కోసం చర్చలు జరుగుతున్నాయని, యూపీలో ఏర్పడే కూటమికి తమ మద్దతు ఉంటుందని నవాబ్ మాలిక్ చెప్పారు.
Latest News