ఏపీ కరోనా అప్డేట్

by సూర్య | Thu, Jan 13, 2022, 08:17 PM

ఆంధ్ర ప్రదేశ్ లో గత  24 గంటల్లో 47,884 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 4,348 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. విశాఖజిల్లాలో 823 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 86 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో 100 కి పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 261 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఇద్దరు మృతి చెందారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM