క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి

by సూర్య | Thu, Jan 13, 2022, 04:49 PM

విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం..గరివిడి రైల్వే వంతెనపై క్రేన్ ఢీకొన్న ప్రమాదంలో ఓ సైకిలిస్టు మృతి చెందాడు. తాటిగూడ గ్రామానికి చెందిన యడ్ల తాతారావు (66) స్థానిక మసీదులో పని నిమిత్తం బుధవారం సైకిల్ పై వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న హైడ్రా క్రేన్ ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. వాహనం వెనుక చక్రం తాతారావు మీదరుగా వెళ్లడంతో తీవ్రంగా గాయడపడ్డాడు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM