by సూర్య | Thu, Jan 13, 2022, 03:46 PM
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత్ కి ప్రస్తుతం 103 పరుగుల లీడ్ ఉంది. క్రీజులో కోహ్లీ 17*, పంత్ 25* ఉన్నారు. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే భారత్ 2 కీలక వికెట్లను కోల్పోయింది. పుజారా 9, రహానే 1 త్వరగానే పెవిలియన్ చేరారు.
Latest News