నిలకడగా ఆడుతున్న టీమిండియా

by సూర్య | Thu, Jan 13, 2022, 03:46 PM

దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత్ కి ప్రస్తుతం 103 పరుగుల లీడ్ ఉంది. క్రీజులో కోహ్లీ 17*, పంత్ 25* ఉన్నారు. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే భారత్ 2 కీలక వికెట్లను కోల్పోయింది. పుజారా 9, రహానే 1 త్వరగానే పెవిలియన్ చేరారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM