ఏటియం దొంగలు అరెస్టు

by సూర్య | Thu, Jan 13, 2022, 02:22 PM

చిత్తూరు: పలమనేరు సర్కిల్ పరిధిలో పలుచోట్ల ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులు తో పాటు వారు వాడిన పరికరాలు, కారు సీజ్ చేసినట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. అయితే ఏటీఎం లో ఎలాంటి నగదు చోరీ గురి కాలేదని తెలిపారు. దొంగలు సునాయసంగాబతకడం కోసం ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ నలుగురిని గంటాకు సమీపంలో పట్టుకున్నట్టు వివరించారు. ముద్దాయిలు పెనుమూరుకు చెందిన జై రామ్ రెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి, నారాయణ కుమారుడు నరేష్, ప్రభాకర్ రెడ్డి కుమారుడు మాధవరెడ్డి, కుప్పం గుడి పల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు హరిని అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకన్నారని తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వివరించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM