323 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

by సూర్య | Thu, Jan 13, 2022, 02:01 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన గోరఖ్ పూర్(యూపీ) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే 323 గేట్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 323


విద్యార్హత: పదో తరగతి


వయసు: 65 ఏళ్లు మించకూడదు.


జీతం: నెలకి రూ.25,000


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 20, 2022


వెబ్ సైట్: https://ner.indianrailways.gov.in/

Latest News

 
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM