by సూర్య | Thu, Jan 13, 2022, 02:01 PM
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన గోరఖ్ పూర్(యూపీ) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే 323 గేట్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 323
విద్యార్హత: పదో తరగతి
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకి రూ.25,000
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 20, 2022
వెబ్ సైట్: https://ner.indianrailways.gov.in/
Latest News