వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

by సూర్య | Thu, Jan 13, 2022, 12:42 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవ ఆలాయలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వైకుంఠ ద్వార దర్శనానికి బారులు తీరారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మహా విష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి..భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే నేరుగా వైకుంఠానికి వెళ్తామని భక్తుల నమ్మకం.


 


 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM