నెల్లూరులో ఓ కుటుంబం అర్థరాత్రి ఆందోళన

by సూర్య | Thu, Jan 13, 2022, 12:40 PM

నెల్లూరు : అధికారపార్టీ నేత తమ స్థలం కాజేశాడని ఆరోపిస్తూ నెల్లూరులో ఓ కుటుంబం అర్థరాత్రి ఆందోళనకు దిగింది. న్యాయం చేయాలంటూ నడిరోడ్డుపై కూర్చుంది. పుత్తా ఎస్టేట్ లో తమకు పదెకరాల స్థలం ఉంటే.. అందులో వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లేఅవుట్ వేసి అమ్మేశారని వాపోయారు. తమకు నాలుగున్నర కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని.... ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి చిన్నబజార్ స్టేషన్ కు తరలించారు.


 


 


 

Latest News

 
వైసీపీ నుండి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరిక Tue, Apr 23, 2024, 11:44 AM
ఉపాధి హామీ కూలీలకు ఓటింగ్ పై అవగాహన: నోడల్ ఆఫీసర్ Tue, Apr 23, 2024, 11:43 AM
ఘనంగా సీతారాముల కళ్యాణం Tue, Apr 23, 2024, 11:40 AM
కర్ణాటక మద్యం పట్టివేత Tue, Apr 23, 2024, 11:38 AM
ఏనుగు బొమ్మతో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ Tue, Apr 23, 2024, 11:34 AM