త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

by సూర్య | Thu, Jan 13, 2022, 12:28 PM

కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చివరి క్షణంలో ఆ వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో అదృష్టవశాత్తు బైక్ పై ఉన్న వ్యక్తికి ఏం కాలేదు. రోడ్డుపై తగినంత స్పేస్ లేకపోవడంతో బైక్ నడుపుతోన్న వ్యక్తి చేపల ప్రాసెసింగ్‌ యూనిట్‌ గేట్‌ ని రాసుకుంటూ.. ఒక షాపు, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్‌ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్‌ చేసిన విధానం చూస్తేనే ఒళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అతడు చాలా లక్కీ’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM