by సూర్య | Thu, Jan 13, 2022, 11:46 AM
భారత్ లో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్తగా 2,47,417 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు 27 శాతం పెరిగాయి. గత 24 గంటల్లో 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,17,531 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటి రేట్ 13.11% గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కి చేరింది.
Latest News