by సూర్య | Thu, Jan 13, 2022, 12:53 AM
బుధవారం పంజాబ్లో 6,481 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. కరోనా కారణంగా పది మంది మృతి చెందారు. దేంతో కరోనా కేసులు 6,36,243కి చేరుకున్నాయని మెడికల్ బులెటిన్ పేర్కొంది. పంజాబ్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 26,781కి పెరిగింది.
Latest News