సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

by సూర్య | Wed, Jan 12, 2022, 09:38 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 13న విజయవాడ-మచిలీపట్నం రైలు, విజయవాడ-నర్సాపూర్ రైలు, మచిలీపట్నం-గుడివాడ రైలు, గుడివాడ-మచిలీపట్నం రైళ్లు నడపనున్నట్లు తెలిపారు.ఈ నెల 14వ తేదీన నర్సాపూర్-విజయవాడ రైలు , మచిలీపట్నం-గుడివాడ రైలు,గుడివాడ-మచిలీపట్నం రైలు, మచిలీపట్నం-విజయవాడ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

Latest News

 
ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’ Thu, Apr 25, 2024, 06:46 PM
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించండి Thu, Apr 25, 2024, 06:45 PM
వైసీపీ బీజేపీతో అంటకాగుతుంది Thu, Apr 25, 2024, 06:45 PM
రాష్ట్రానికి టీడీపీ అవసరం ఎంతైనా ఉంది Thu, Apr 25, 2024, 06:44 PM
ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ Thu, Apr 25, 2024, 06:43 PM