by సూర్య | Wed, Jan 12, 2022, 09:20 PM
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 46,723 కరోనా కేసులు నమోదయ్యాయి. కారొనతో 32 మంది మృతి చెందారు.అయితే కూరోనా నుండి 28,041 మంది కోలుకున్నారు.మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,40,122కి చేరుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1367కి చేరింది.
Latest News