నెల్లూరులో రోడ్ ఆక్సిడెంట్.. మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

by సూర్య | Wed, Jan 12, 2022, 07:26 PM

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం ముత్తరాసుపల్లి సమీపంలో  రోడ్ ఆక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Latest News

 
రాష్ట్రంలోకి నూతన రైలు మార్గం Tue, Apr 23, 2024, 08:05 PM
కూటమి గెలిస్తే నందికొట్కూరుని నందనవనంగా మారుస్తాం Tue, Apr 23, 2024, 08:05 PM
తిరుమల సమీపంలో అడవిలో మంటలు Tue, Apr 23, 2024, 08:04 PM
ఎన్నికల్లో మైలేజ్‌ కోసమే వైసీపీ నేతలు దాడి డ్రామాలాడుతున్నారు Tue, Apr 23, 2024, 08:03 PM
కోర్ట్ తీర్పుపై అప్పీల్ చేసిన బీటెక్ రవి Tue, Apr 23, 2024, 08:03 PM