ఏపీ కరోనా అప్డేట్.. ఆ జిల్లాలోనే అత్యధికం

by సూర్య | Wed, Jan 12, 2022, 05:41 PM

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మందికి కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో సహా దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటివరకు 20,63,255 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,505 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Latest News

 
ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు Wed, May 21, 2025, 05:41 PM
ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు Wed, May 21, 2025, 05:25 PM
ఆ కారణాల వలెనే నన్ను బదిలీ చేసారు Wed, May 21, 2025, 05:01 PM
రాహుల్ తన పాత రికార్డును తానే తిరగరాసుకున్నారని ఎద్దేవా Wed, May 21, 2025, 05:00 PM
తిరుమలలో వినియోగించనున్న "యాంటీ డ్రోన్ టెక్నాలజీ" Wed, May 21, 2025, 04:57 PM