ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:01 PM

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రి దేవి కోవిడ్ బాధితులకు వైద్యంతో పాటు ఆక్సిజన్, ఆహారం లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అనంతరం వార్డులను పరిశీలించారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM