by సూర్య | Wed, Jan 12, 2022, 04:01 PM
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రి దేవి కోవిడ్ బాధితులకు వైద్యంతో పాటు ఆక్సిజన్, ఆహారం లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ అనంతరం వార్డులను పరిశీలించారు.
Latest News