1700మంది పోలీసులకు కరోనా పాజిటీవ్

by సూర్య | Wed, Jan 12, 2022, 03:27 PM

కరోనా థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. కాగా ఢిల్లీలో ప్రతిరోజు 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది ఢిల్లీ ప్రభుత్వం. రీసెంట్ గా 1700మంది పోలీసులకు కరోనా పాజిటీవ్ గా నిర్థారణ అయింది. హోం గార్డుల నుంచి. ఎస్‌ఐలు, సీఐలు, ఉన్నతస్థాయి అధికారులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ ప్రకటించింది. కాగా.. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లోనే. 21,259 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న ఒక్క రోజే 23 మంది కరోనా కారణంగా మరణించారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM