by సూర్య | Wed, Jan 12, 2022, 03:24 PM
గుంటూరు: విషం తాగి తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి. అన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు టి అన్నవరం గ్రామానికి చెందిన సౌందర్య కుటుంబ కలహాల నేపథ్యంలో తన కూతురు అఖిల కు విషమిచ్చి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Latest News