టీడీపీ నేతకు కరోనా పాజిటివ్..!

by సూర్య | Wed, Jan 12, 2022, 02:17 PM

విజయనగరం: బొబ్బిలి యువ రాజు, టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి రంగారావు( బేబీ నాయన) కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళవారం స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన..టెస్ట్ చేయించుకున్నారు. దీంతో కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఐసొలేషన్ లో ఉండాలని బేబీ నాయన కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఆరోగ్యం పై దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసికోవాలన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM