by సూర్య | Wed, Jan 12, 2022, 02:12 PM
విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధి తాటిచెట్లపాలెం 80 అడుగుల రహదారి కూడలి వద్ద ఓ అపార్ట్ మెంట్లో శిరీష (21) అనే యువతి ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల పరిస్థితి సమీక్షించారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసును సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల దర్యాప్తు చేస్తున్నారు.
Latest News