విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం

by సూర్య | Wed, Jan 12, 2022, 02:12 PM

విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధి తాటిచెట్లపాలెం 80 అడుగుల రహదారి కూడలి వద్ద ఓ అపార్ట్ మెంట్లో శిరీష (21) అనే యువతి ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల పరిస్థితి సమీక్షించారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసును సీఐ సాయి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రమీల దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM