by సూర్య | Wed, Jan 12, 2022, 02:01 PM
తూర్పు గోదావరి: అయినవిల్లి మండలంలోని చింతనలంక లాకుకు సంబంధించిన నారుమళ్లు పొలాలకు నీరు అందక ఎండు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మార్లు అధికారులకు తెలిపినా, పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే గత పంట తుఫాన్లో నీట మునిగి పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Latest News