బీడు భూములుగా మారుతున్న నారుమళ్లు

by సూర్య | Wed, Jan 12, 2022, 02:01 PM

తూర్పు గోదావరి: అయినవిల్లి మండలంలోని చింతనలంక లాకుకు సంబంధించిన నారుమళ్లు పొలాలకు నీరు అందక ఎండు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మార్లు అధికారులకు తెలిపినా, పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే గత పంట తుఫాన్లో నీట మునిగి పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM