వంగవీటి రాధాకు కరోనా ఆసుపత్రిలో చేరిక

by సూర్య | Wed, Jan 12, 2022, 12:39 PM

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు. రాధా ఈ నెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరు కాగా ఇందులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM