by సూర్య | Wed, Jan 12, 2022, 12:18 PM
జనవరి 21న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో శాఖల వారీగా మంత్రిమండలిలో ఆమోదించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల వివరాలను పంపాలని ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ సమీర్శర్మ ఆదేశించారు.
Latest News