ఏపీ కరోనా అప్డేట్

by సూర్య | Tue, Jan 11, 2022, 08:21 PM

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 36,452 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,831 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.  ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. విశాఖజిల్లాలో 295 కరోనా కేసులు వచ్చాయి,కృష్ణా జిల్లాలో 190 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయ,గుంటూరు జిల్లాలో 164 కరోనా కేసులు వచ్చాయి,అనంతపురం జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.కరోనా నుంచి 242 మంది  కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు  14,505 మంది మృతి చెందారు.


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM