by సూర్య | Tue, Jan 11, 2022, 08:21 PM
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 36,452 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,831 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. విశాఖజిల్లాలో 295 కరోనా కేసులు వచ్చాయి,కృష్ణా జిల్లాలో 190 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయ,గుంటూరు జిల్లాలో 164 కరోనా కేసులు వచ్చాయి,అనంతపురం జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.కరోనా నుంచి 242 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 14,505 మంది మృతి చెందారు.
Latest News