విధుల్లో చేరకపోతే నష్టపోతారు: అజయ్ జైన్

by సూర్య | Tue, Jan 11, 2022, 02:01 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు. ప్రభుత్వం అందరికీ ప్రొబేషన్, కన్ ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించదు. రోడ్లపైకి వస్తే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలోస్తాయని అనుకుంటున్నారేమో.. ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే తర్వాత నష్టపోతారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో అన్నారు. వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా విధుల్లో చేరి నిరసనలు కొనసాగిస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Latest News

 
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM