మంత్రి బొత్సను కలిసిన కర్నూలు మేయర్

by సూర్య | Tue, Jan 11, 2022, 01:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను విజయవాడలో కర్నూలు నగర మేయర్ బి. వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు నగర సమస్యలపై, దానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు.


ఇంజినీరింగ్ విభాగంలో ఏఈ, డిఈఈల కొరత, ఆరోగ్య మరియు వైద్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత, నగర త్రాగునీరు ఎద్దడి నివారణకై గతంలో నగర పాలక సంస్థ రూపొందించిన ప్రతిపాదనల ఆమోదం వంటి కీలక సమస్యలపై చర్చించారు.

Latest News

 
పెద్దపాడు నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక Tue, Apr 23, 2024, 12:05 PM
ఒంగోలు అసెంబ్లీకి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు Tue, Apr 23, 2024, 11:56 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొట్టిపాటి Tue, Apr 23, 2024, 11:55 AM
ప్రకాశం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కనిగిరి మోడల్ స్కూల్ Tue, Apr 23, 2024, 11:53 AM
మద్యం దుకాణాన్ని తనిఖీ చేసిన జేసీ Tue, Apr 23, 2024, 11:51 AM