ఆకుపచ్చ జెండా పట్టుకున్నందుకు రైతులు గర్వపడాలి: మాజీ ఎమ్యెల్యే

by సూర్య | Tue, Jan 11, 2022, 12:29 PM

గుంటూరు: ఆకుపచ్చ జెండా చేతపట్టుకున్నందుకు అన్నదాతలు గర్వపడాలని మాజీ ఎమ్యెల్యే జివి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ జెండా పక్కన నిరసన నల్లజెండా పట్టుకున్న అందుకు రైతుల రక్తం ఉడికి పోవాలని అన్నదాతల నిరసన ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. వినుకొండ పట్టణంలో రైతు నిరసన ర్యాలీ తో పాటుగా నష్టపోయిన పంటను ఆయన పరిశీలించారు. అనంతరం రైతు ర్యాలీకి పెద్ద ఎత్తున వచ్చిన 5 మండలాల రైతు నాయకులు, టిడిపి నాయకులు, అభిమానులను శుభాకాంక్షలు తెలియచేసారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM