by సూర్య | Tue, Jan 11, 2022, 10:11 AM
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి..ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ ఉద్ధృతితో అన్ని పార్టీలు ప్రత్యక్షంగా బహిరంగ సభలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే... ఈసారి డిజిటల్ విధానంలో ప్రచారం చేసేందుకు పార్టీలు సాంకేతిక ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. ప్రధానంగా... అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన పార్టీలు వర్చువల్ గా బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి
Latest News